ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష

84చూసినవారు
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై కలెక్టర్ సమీక్ష
ఖరీఫ్ ధాన్యం విక్రయాలకు సంబంధించి రైతుకు నచ్చిన రైస్ మిల్లును ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఏ రైతు కూడా తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువతో అమ్ముకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్