కష్ట సమయంలో బాధితులను ఆదుకుందాం: ఎమ్మెల్యే

66చూసినవారు
కష్ట సమయంలో బాధితులను ఆదుకుందాం: ఎమ్మెల్యే
కష్ట సమయంలో బాధితులను ఆదుకోవడానికి దాతలు స్పందించడం గొప్ప విశేషమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ రూ. 2 లక్షల సహాయాన్ని వరద బాధితుల సహాయార్ధం ఎమ్మెల్యేకు అందించారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్