జంగారెడ్డిగూడెంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

52చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక వెలమపేట రామాలయం వద్ద శ్రీరామనవమి మహోత్సవంలో భాగంగా గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఏలూరు శంకరి నేత్రాలయ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పలువురికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా శాస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్