స్వతంత్ర అభ్యర్థిగా వెంప దుర్గారావు నామినేషన్

72చూసినవారు
స్వతంత్ర అభ్యర్థిగా వెంప దుర్గారావు నామినేషన్
చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వెంప దుర్గారావు నామినేషన్ శనివారం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడి 15 ఏళ్లు అవుతున్నా ఏ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్