విద్యార్థులను పరామర్శించిన విజయరాజు

586చూసినవారు
చింతలపూడి మండలం సమ్మెటివారిగూడెంలో స్కూల్ ఆటోను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అలాగే విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.

సంబంధిత పోస్ట్