రూ.4, 000 ఫించన్ 50 ఏళ్లకే అందరికీ ఇవ్వాలి

65చూసినవారు
రూ.4, 000 ఫించన్ 50 ఏళ్లకే అందరికీ ఇవ్వాలి
జనసేన, టిడిపి, బిజెపి కూటమి ఎన్నికల మానిఫెస్టోలో 50 ఏళ్ళకే రూ. 4, 000 ఫించన్ పథకాన్ని బిసిలతో పాటు కాపులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, అగ్రవర్ణాల పేదలు అందరికీ ఇవ్వాల్సిందిగా కాపుసంక్షేమ సేవా సంఘ వ్యవస్థాపక అద్యక్షులు పులి శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోను సవరించాలని కూటమి నేతలకు పులి శ్రీరాములు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్