లక్ష్మి నరసింహ స్వామీ ఆశీస్సులు అందరికీ ఉండాలి

536చూసినవారు
లక్ష్మి నరసింహ స్వామీ ఆశీస్సులు అందరికీ ఉండాలని కైకలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డా కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం కైకలూరు మండలం లో నీ వరహా పట్నం గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మి నరసింహ స్వామీ ని కామినేని దంపతులు దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్