వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన సిపిఐ నాయకులు

64చూసినవారు
వరద ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన సిపిఐ నాయకులు
కొల్లేరు సరస్సు పరిధిలోని పెదయెడ్ల గాడి వద్ద వరద ముంపునకు గురైన ప్రాంతాలను సిపిఐ నాయకులు మంగళవారం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. జెఈఈ ఇందిరా ప్రియదర్శిణిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుడమేరు, ఉప్పుటేరులలోని ఆక్రమణలను తొలగించాలని సూచించారు. ఇప్పటికైనా మేల్కొకపోతే ముప్పు తప్పదని అన్నారు. ఈయన వెంట సిపిఐ జిల్లా నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్