ఓటేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిన జగన్

83చూసినవారు
మాట తప్పను మడం తిప్పను. నేను విన్నాను, నేను ఉన్నాను, లాంటి గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, తనకు ఓటేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి, ఈ 5 ఏళ్ళు విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడని
సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు అన్నారు. కైకలూరు లో మంగళవారం అయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అంటూ సిఎం కుర్చీ ఎక్కిన జగన్ రెండింటికీ న్యాయం చేయలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్