కైకలూరు: కూటమి అభ్యర్థిని గెలిపించాలి

71చూసినవారు
కైకలూరు: కూటమి అభ్యర్థిని గెలిపించాలి
ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ ఓటర్ గా నమోదు చేయించి కూటమి అభ్యర్థిని గెలిపించాలని నాయకులకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కైకలూరు మండలంలోని వరహాపట్నం గ్రామంలో ఎమ్మెల్యే కామినేని నివాసం వద్ద నియోజకవర్గ ఎన్డీయే నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునే విధంగా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్