బోధనలో ఎప్పటికప్పుడు నూతన విధానాలను అందిపుచ్చుకోవాలి

51చూసినవారు
బోధనలో ఎప్పటికప్పుడు నూతన విధానాలను అందిపుచ్చుకోవాలి
బోధనలో ఎప్పటికప్పుడు వస్తోన్న నూతన విధానాలను అందిపుచ్చుకుని తరగతుల్లో విద్యార్థులు పట్టు సాధించేలా ఉపాధ్యాయులు బోధించాలని ఎమ్యీవో కె. నరేశ్ కుమార్ అన్నారు. ముదినేపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురజ హిందీ సబ్జెక్టు పండిట్లకు, ఎస్జీటీలకు బుధవారం పాఠశాల సముదాయ శిక్షణా సమావేశాలు నిర్వహించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్