బాపూజీ ఎంచుకున్న మార్గం అనుసరణీయం

65చూసినవారు
బాపూజీ ఎంచుకున్న మార్గం అనుసరణీయం, ఆచరణీయం అని జడ్పీటిసి సభ్యులు ముంగర విజయ నిర్మల అన్నారు. మండలం లోని ఇంగిలిపాకలంక సచివాలయం లో బుధవారం గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సత్యం, అహింస సిద్ధాంతాలతో స్వరాజ్య స్ఫూర్తిని రగిలించి, దేశ అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు గాంధీజీ సమస్త మానవాళికి మార్గదర్శి అన్నారు.

సంబంధిత పోస్ట్