ఎమ్మెల్యేతో మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం

58చూసినవారు
ఎమ్మెల్యేతో మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం
పాత్రికేయులతో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదివారం కోప్పర్రులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు నర్సాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఇజ్రాయెల్, కార్యదర్శి మారుతీరావు తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా నియోజకవర్గంలో పనిచేస్తున్న వారందరికీ ఇళ్ల స్థలాల ఇప్పించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్