ప్లాస్టిక్ వ్యర్ధాల రహితంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

68చూసినవారు
ప్లాస్టిక్ వ్యర్ధాల రహితంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్ నందు బుధవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వాహించినట్లు ఎన్ వై కె ఏరియా వాలంటీర్ రాజేష్ తెలిపారు.పగో జిల్లా నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి కిషోర్ పాల్గొన్నారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్లాస్టిక్ నిర్ములన మరియు జన జీవన స్రవంతి ప్రదేశాల్లో పరిశుభ్రత దిశగా ప్రజలకు ఆవగాహన కల్పించేందుకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందిఅన్నారు.

సంబంధిత పోస్ట్