దివ్యాంగురాలిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి

57చూసినవారు
దివ్యాంగురాలిపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి
నరసాపురంలో దివ్యాంగురాలైన నిర్మల అనే యువతి పై దాడి చేసిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వికలాంగ హక్కుల జాతీయ వేదిక అధ్యక్షులు సోమయ్య వికలాంగ హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు కుందేటి జయరాజు సోమవారం అన్నారు. 2016 దివ్యాంగుల చట్టం సెక్షన్ 92 ఏ ప్రకారము దివ్యాంగురాలిపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్