ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు: మాజీ ఎమ్మెల్యే

56చూసినవారు
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు: మాజీ ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం ఏర్పరచి 100 రోజుల్లోనే ప్రధానమైన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో మాట్లాడుతూ అవ్వతాతల పెన్షన్లను రూ.4వేలకు పెంచుతానని ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల బకాయిలతో కలిపి మొత్తం పింఛన్ లు అందించారన్నారు.

సంబంధిత పోస్ట్