మొక్కజొన్న సీడ్ కంపెనీలు రైతులకు అగ్రిమెంట్స్ ఇవ్వాలి

81చూసినవారు
మొక్కజొన్న విత్తన రైతులకు విత్తన కంపెనీల నుండి అగ్రిమెంట్స్ ఇప్పించాలని, ఏలూరు జిల్లా రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నూజివీడులోని సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రాంతీయ రైతు సదస్సు నిర్వహించారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్