ముసునూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన మంత్రి

51చూసినవారు
ముసునూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన మంత్రి
మసునూరు మండలం ముసునూరు ఎపిఆర్ఎస్ గురుకుల బాలికల పాఠశాలను మంగళవారం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఆకస్మిక తనిఖీ చేసారు. గురుకుల పాఠశాలలోని పారిశుధ్యం, వంటగది, టాయిలెట్స్ తదితరాలను ఆయన పరిశీలించారు. హాస్టల్ ల్లోని సమస్యలను విద్యార్ధుల నుండి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ కు వెళ్లే మట్టిరోడ్డును సిసి రోడ్డుగా నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్