వరద నీటి సహాయక చర్యల్లో మంత్రి కొలుసు పార్థసారథి

55చూసినవారు
ఏలూరు జిల్లా నూజివీడు-మచిలీపట్నం రహదారిపై మర్రిబంధం గ్రామంలో నిలిచి ఉన్న వరద నీటిని జెసిబి సాయంతో నీటిని మళ్ళిస్తున్న పనులను సంబంధిత అధికారులతో పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. వరద నీటితో ఇబ్బందిపడుతున్న వారికి సహాయక చర్యలు అందేలాగా ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్