నూజివీడు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

79చూసినవారు
నూజివీడు నియోజకవర్గం నూజివీడు పట్టణ మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రామిశెట్టి త్రివేణి దుర్గ, మున్సిపల్ సిబ్బంది బుధవారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, చెత్తాచెదాన్ని తొలగించే పక్రియకు శ్రీకారం చుట్టాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఉప చైర్మన్ పగడాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్