అయోధ్య రామమందిరానికి పునాది డిజైన్ చేసింది పాలకొల్లు వాసి

61చూసినవారు
అయోధ్య రామమందిరానికి పునాది డిజైన్ చేసింది పాలకొల్లు వాసి
అయోధ్య రామమందిరానికి పునాది డిజైన్ అందించిన వ్యక్తి తెలుగువాడు అందులోనూ మన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. పాలకొల్లు మండలం గొరింటాడ గ్రామం పాండురంగారావు తాతయ్య స్వస్థలం. ప్రస్తుతం వీళ్లు భీమవరంలో స్థిరపడ్డారు. పాండురంగారావు ఆయన సోదరుని కుమారుడు, కోడలితో కలిసి సోమవారం పాలకొల్లు పట్టణంలోని ముఖదారమ్మ ఆలయంను సందర్శించారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కారం చేశారు.

సంబంధిత పోస్ట్