మంత్రిని కలిసిన కౌలు రైతుల సంఘం నేతలు

64చూసినవారు
మంత్రిని కలిసిన కౌలు రైతుల సంఘం నేతలు
విజయవాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవ వనరుల శాఖ మంత్రి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు , రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకుల కేశవరావు , కౌలు రైతుల సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు తదితరులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్