పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి

50చూసినవారు
పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్లను పంపిణీ చేశారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నేటికీ 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి రామానాయుడు సమక్షంలో దివ్యాంగుని కుటుంబ సభ్యులు కేక్ కోశారు. జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్