పాలకొల్లు: ప్రభుత్వ నిత్యావసర సరుకులు దుకాణాన్ని ప్రారంభించిన ఆర్టీవో

85చూసినవారు
పాలకొల్లు పట్టణంలోని అడబాల థియేటర్ వద్ద ప్రభుత్వ నిత్యవసర సరుకులు దుకాణాన్ని శుక్రవారం ఆర్డీవో దాసి రాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బయటి మార్కెట్లో రేట్లు అధికంగా ఉండడంతో తక్కువ రేట్లకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఈ దుకాణాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, తహశీల్దార్, వై.దుర్గా కిషోర్, కోడి విజయభాస్కర్, కర్నేన గౌరు నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్