నిధులు మంజూరైనా వైసీపీ పనులు చేయలేదు: మంత్రి

79చూసినవారు
నిధులు మంజూరైనా వైసీపీ పనులు చేయలేదు: మంత్రి
గత టీడీపీ ప్రభుత్వంలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి నూతన భవన నిర్మాణానికి రూ. 12. 60 కోట్లు మంజూరు చేశామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. సోమవారం ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరైనప్పటికీ 2019లో అధికారం కోల్పోవడంతో ఆ పనులను వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేయలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్