జీలుగుమిళ్ళలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

69చూసినవారు
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను సోమవారం జనసేన, బిజెపి, టిడిపి పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. వారితో పాటు జనసేన జిల్లా నాయకులు కరటం సాయి, జి. రవికుమార్, మండల ప్రెసిడెంట్ రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ స్థూపాన్ని ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్