పోలవరం గడ్డ జనసేన అడ్డ: బాలరాజు

65చూసినవారు
రానున్న ఎన్నికల్లో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని పోలవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు అన్నారు. ఈ మేరకు కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరీ సభలో బాలరాజు మాట్లాడుతూ పోలవరం గడ్డ జనసేన అడ్డా అని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో ఒక సమస్య కూడా పరీష్కారం కాలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్