2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం

572చూసినవారు
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. R&R ప్యాకేజీ ₹. 33, 000 కోట్ల రూపాయలు ఐదు కోట్ల ఆంధ్రుల బాధ్యత అని అన్నారు. అలాగే నిర్వాసితుల కోసం నా వంతు కోటి రూపాయలు అందజేస్తానని తెలిపారు. అదేవిధంగా 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్