పోలవరం సీటు అందుకే తీసుకున్నాం: పవన్

58చూసినవారు
పోలవరం నియోజకవర్గం అసెంబ్లీ సీటును పట్టు పట్టి ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు తీసుకోవాలని సూచించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కొయ్యలగూడెంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహిత్యం ఉండటం నిర్వాసితుల సమస్యలను నేరుగా వారు దృష్టికి తీసుకు వెళ్ళవచ్చని ఆయన సూచించడం జరిగిందని. అందుకే పోలవరం సీటు తీసుకోవడం జరిగిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్