ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైంది

58చూసినవారు
ఓటరు నీతిపరుడైతే పాలకులు కూడా భవిష్యత్తులో నీతిపరులు వస్తారని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం వద్ద జరిగిన ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని అన్నారు. కావున ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని మెరుగైన సమాజ స్థాపన కోసం సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్