తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి బదిలీ

58చూసినవారు
తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి బదిలీ
రాష్ట్రవ్యాప్తంగా 47 మంది డిఎస్పిలను బదులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి బదిలీ అయ్యారు. ఈయనను ఏసీబీ విభాగానికి డీఎస్పీగా బదిలీ చేస్తూ డిజిపి ద్వారకా తిరుమల రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న డి. విశ్వనాథ్‌ను నియమించారు. తాడేపల్లిగూడెం డీఎస్పీగా విశ్వనాథ్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్