తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి

61చూసినవారు
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి
రక్షణ, అంతరిక్ష పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా భారతదేశానికి విశిష్ట సేవలందించిన మహనీయుడు అబ్దుల్ కలాం అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి. దినేష్ శంకర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం పట్టణంలోని ఏపీ నిట్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి నిర్వహించారు. రాష్ట్రపతిగా దేశ పూర్వ అభివృద్ధికి కలాం విశేష సేవలందించారన్నారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ వీరేష్ కుమార్, సందీప్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్