తణుకులో న్యాయవాదుల నిరసన

82చూసినవారు
తణుకులో న్యాయవాదుల నిరసన
పశ్చిమ గోదావరి తణుకు పట్టణంలో ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అడ్వకేట్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు 42ను నిలుపుదల చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్