వైభవంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు

74చూసినవారు
వైభవంగా జరుగుతున్న పవిత్రోత్సవాలు
నరసాపురం పట్టణంలో వేంచేసియున్న శ్రీఆదికేశవ ఎంబెరు మానార్ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారికి పవిత్రాలు సమర్పించారు. భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 18వ తారీకు వరకు జరుగునున్నాయి. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆలయ ఛైర్మన్ శ్రీ పుప్పాల వెంకట కృష్ణారావు మరియు ఆలయ కార్యనిర్వహణధికారి శ్రీ చాగంటి సురేష్ నాయుడు కోరారు.

సంబంధిత పోస్ట్