ఉంగుటూరు మండలంలో కుండ పోతగా వర్షం

68చూసినవారు
ఉంగుటూరు మండలంలో బుధవారం ఉదయం కుండ పోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో ప్రజా జీవనం స్తంభించింది. వర్షంతో పలు రహదారులు అధ్వానంగా ఉన్నాయి. కురుస్తున్న వర్షం పట్ల వీఆర్వోలు అప్రమత్తంగా ఉండాలని ఉంగుటూరు ఇంచార్జ్ తాహసిల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ అన్నారు. వాగులు, చెరువులు, మురుగు కోడు పొంగిపొర్లు తే నా దృష్టికి తీసుకురావాలని ఆయన విఆర్వోలకు సూచించారు.

సంబంధిత పోస్ట్