పింఛన్ కోసం ఎవరు సచివాలయం కార్యాలయానికి రావద్దు

78చూసినవారు
పింఛన్ కోసం ఎవరు సచివాలయం కార్యాలయానికి రావద్దు
పెన్షన్ లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్న అకౌంట్ కి బుధవారం
పెన్షన్ వారి బ్యాంకులో క్రెడిట్ అవుతాదని అధికారులు తెలిపారు. మంగళవారం ఉంగుటూరులో మైక్ ద్వారా ప్రచారం చేశారు. బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అవనివాళ్లకు, వృద్ధులు, దివ్యాంగులకు, సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తారని, ఎవరు సచివాలయం దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్