ఉంగుటూరు: బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శితో ప్రజా ప్రతినిధులు

64చూసినవారు
ఉంగుటూరు: బాధ్యతలు స్వీకరించిన కార్యదర్శితో ప్రజా ప్రతినిధులు
ఉంగుటూరు మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించిన నేతల విజయ్ కుమార్ ను ప్రజా ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉంగుటూరు మండల ఎంపీటీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు, వార్డు సభ్యుడు నేకూరి ఆశీర్వాదం, దానయ్య, తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్