స్వేచ్చ‌గా, పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌ల జరిగేందుకు సహకరించాలి

80చూసినవారు
స్వేచ్చ‌గా, పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌ల జరిగేందుకు సహకరించాలి
స్వేచ్చ‌గా, పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు పార్టీలు, అభ్య‌ర్ధులు స‌హ‌క‌రించాల‌ని ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్ కోరారు. ఎన్నికల ప్రక్రియ, నియమ నిబంధనలను , ఎన్నికల కోడ్ పై అభ్యర్థులకు , వారీ ప్రతినిధులకు ఉంగుటూరు తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం రిటర్నింగ్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్