అర్ధరాత్రి అధికారులతో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్

1044చూసినవారు
అర్ధరాత్రి అధికారులతో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్
ఏపీ సీఎం చంద్రబాబు గురువారం అర్ధరాత్రి సీఎంవో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు‌ తీవ్రంగా నమోదు కావడంతో ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ముందస్తు ఆదేశాలు జారీచేశారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్