ఎంటెక్‌ కనీస ఫీజు రూ.50 వేలు

72చూసినవారు
ఎంటెక్‌ కనీస ఫీజు రూ.50 వేలు
2024-25 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా ఎంటెక్‌ ఫీజులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 178 కళాశాలలకు ఫీజులను నిర్ణయించింది. కనిష్ఠం రూ.50వేలు కాగా. గరిష్ఠంగా రూ.90వేల ఫీజును నిర్ణయించింది. ప్రభుత్వ కళాశాలలకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. బీటెక్‌కు కనీస ఫీజును రూ.40వేల నుంచి రూ.43వేలకు పెంచింది. కనిష్ఠం రూ.43వేలు, గరిష్ఠం రూ.1.05 లక్షలుగా నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్