ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

74చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం పత్తిపాటివారిపల్లెలో లారీ, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను జయచంద్ర(34), నారాయణ(35), నాగ మల్లయ్య(14)గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్