ఉపరితల ఆ
వర్తనం ప్రభావంతో కోస్త
ాంధ్రలధ్రలో భ
ారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి పశ
్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు విశాఖ
జిల్లాలో ఉర
ుములు, మెరుపుల
తో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతవరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పిడుగులు పడుతున్నందున చెట్లు, టవర్లు, పోల్స్ కింద ఉండొద్దని సూచిస్తున్నారు.