ఏపీలో మొద‌లైన వ‌ర్షం

383697చూసినవారు
ఏపీలో మొద‌లైన వ‌ర్షం
ఉపరితలవర్తనం ప్ర‌భావంతో కోస్తాంధ్రలధ్రలోారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి, తూర్పు గోదావ‌రి జిల్లాల‌తో పాటు విశాఖ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాత‌వ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. పిడుగులు ప‌డుతున్నందున చెట్లు, టవర్లు, పోల్స్ కింద ఉండొద్దని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్