వరద బీభత్సం.. లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం

73చూసినవారు
వరద బీభత్సం.. లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం
ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు తెగి చాలా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పలు చోట్ల ముంచెత్తుతున్న వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని అంచనా.

సంబంధిత పోస్ట్