రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త

56చూసినవారు
రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్‌న్యూస్ చెప్పారు. రేషన్ కార్డులపైన పేదవారికి అందించే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. దాంతో కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. అయితే ప్రస్తుతం నిలిపివేసిన పంచదార, కందిపప్పు, నూనె ప్యాకెట్లను త్వరలోనే రేషన్ కార్డుదారులకు అందజేస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్