గుంటూరు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

66చూసినవారు
గుంటూరు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు
ఈ నెల 18న పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు గుంటూరు-2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 16న రాత్రి 9. 30 గంటలకు బస్సు గుంటూరు ఆర్టీసీ బస్టాండులో బయలుదేరి 17వ తేదీన శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని, ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరి 18వ తేదీన అరుణాచలం చేరుకుంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్