వరద బాధితులకు సాయం అందించాలి: ఎమ్మెల్యే మాధవి

63చూసినవారు
విజయవాడ వరద బాధితులకు 10, 000 భోజన ప్యాకెట్లు, 20, 000 వాటర్ బాటిళ్లను గుంటూరు నుంచి పంపిణీ చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నేతృత్వంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ అకాల వరద భీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం బాధాకరం అన్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్