మునిపల్లెలో ఇరువర్గాల దాడి

85చూసినవారు
మునిపల్లెలో ఇరువర్గాల దాడి
పొన్నూరు మండలం మునిపల్లెలో శుక్రవారం ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వర్గం కార్యకర్తలపై నాగేశ్వరరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో గాయపడిన మదన్మోహన్, శ్రీకాంత్ లను ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఆసుపత్రికి చేరుకొని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్