ఆటో బొలోరా వాహనం ఢీ పలువురికి గాయాలు

75చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని జిబిసి రోడ్డు మామిడిపల్లి గ్రామం అడ్డరోడ్డు వద్ద బుధవారం ఆటో, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. పొన్నూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్