గుంటూరు జి
ల్లాలో వై్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగ
లనుందనుంది. జడ
్పీ ఛైర్
పర్సన్ కత్తె
ర క్రిస్టినా,
ఆమె భర్త సురేశ్ టీడీపీలో చేరన
ున్నారు. కొల్లూరులో నేడు జరిగే ప్ర
జాగళం సభలో వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా, తాడికొండ టికె
ట్ ఆశించిన వీరికి నిరాశ ఎదురైంది. దీంతో వైసీపీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. కాగా, తాడికొండ టికెట్ను మేకతోటి సుచరితకు సీఎం జగన్ కేటాయించారు.