టీడీపీ గూటికి గుంటూరు జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్

73272చూసినవారు
టీడీపీ గూటికి గుంటూరు జ‌డ్పీ ఛైర్‌ప‌ర్స‌న్
గుంటూరు జిల్లాలో వై్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందనుంది. జ‌డ్పీ ఛైర్ప‌ర్స‌న్ కత్తెర క్రిస్టినా, ఆమె భర్త సురేశ్ టీడీపీలో చేర‌నున్నారు. కొల్లూరులో నేడు జరిగే ప్రజాగళం సభలో వీరికి చంద్రబాబు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించ‌నున్నారు. కాగా, తాడికొండ టికెట్ ఆశించిన వీరికి నిరాశ ఎదురైంది. దీంతో వైసీపీకి గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కాగా, తాడికొండ టికెట్‌ను మేకతోటి సుచరితకు సీఎం జ‌గ‌న్ కేటాయించారు.

సంబంధిత పోస్ట్