అద్దంకి: బంగారం అపహరణ పై కేసు నమోదు

74చూసినవారు
అద్దంకి: బంగారం అపహరణ పై కేసు నమోదు
అద్దంకి పట్టణంలోని లక్ష్మీనారాయణ జ్యువెలరీ షాప్ నందు బంగారం కొని దానిని బ్యాగ్ లో ఉంచుకొని బస్సు ఎక్కి చూసుకొనగా బ్యాగ్ కత్తిరించి ఉందని, దానిలో ఉన్న బంగారం చోరీకి గురైనట్లు మద్దిపాడుకు చెందిన దయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఖాదర్ భాషా తెలియజేశారు. బంగారం విలువ 1. 20 లక్షలు ఉంటుందని బాధితురాలు చెప్పినట్లు ఎస్సై ఖాదర్ భాషా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్